పండు నందమూరి హరికృష్ణ అనుచరుడు, పరిటాల రవి మనిషి

పండుకు నందమూరి హరికృష్ణనే తెలుగుదేశం టికెట్ ఇప్పించినట్లు చెబుతారు. హరికృష్ణ టికెట్ ఇప్పించినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు. పండుకు పార్టీ టికెట్ ఇవ్వడం పల్ల మరో తెలుగుదేశం నాయకుడు విజయవాడకు చెందిన దేవభక్తుని సుబ్బారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి వద్ద పనిచేసినందుకే పండు హత్య జరిగి ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పండు హత్య వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications