పండు హత్య: నిందితుల కారుపై ఎమ్మెల్యే రామకృష్ణ స్టిక్కర్

బాబూరావుతో తనకున్న సాన్నిహిత్యం వల్లనే ఆ స్టిక్కర్ ను ఇచ్చానని ఆయన చెప్పారు. పండు హత్య ఎందుకు జరిగిందో తనకు తెలియదని ఆయన అన్నారు. హత్యకు భూవివాదాలో, మరేమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. రాజీ కోసమే పండు హత్య జరిగినట్లు ఆయన అనుమానించారు. చలసాని వెంకటేశ్వర రావు తనకు బంధువు కూడా అని ఆయన చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications