టిడిపి నేత పండు హత్య కేసు: ఎవరీ మహేందర్ రెడ్డి?

1988లో మహేందర్ రెడ్డికి పండుకు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూకు హైదరాబాదు జైలులోని ముషీరాబాద్ జైల్లో పరిచయం అయినట్లు సమాచారం. క్రమంగా పండుకు మహేందర్ రెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. వారిద్దరికి మహేందర్ రెడ్డి మసాజ్ చేసేవాడని, దానివల్లనే అతనికి మసాజ్ రెడ్డి అనే పేరు వచ్చిందని అంటారు. గత 15 ఏళ్లుగా పండుకు నమ్మినబంటుగా ఉంటూ వచ్చాడు. పలువురు నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మసాజ్ రెడ్డి చూస్తున్నాడని చెబుతున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications