టిడిపి నేత పండు హత్య కేసు: ఎవరీ మహేందర్ రెడ్డి?

1988లో మహేందర్ రెడ్డికి పండుకు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూకు హైదరాబాదు జైలులోని ముషీరాబాద్ జైల్లో పరిచయం అయినట్లు సమాచారం. క్రమంగా పండుకు మహేందర్ రెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. వారిద్దరికి మహేందర్ రెడ్డి మసాజ్ చేసేవాడని, దానివల్లనే అతనికి మసాజ్ రెడ్డి అనే పేరు వచ్చిందని అంటారు. గత 15 ఏళ్లుగా పండుకు నమ్మినబంటుగా ఉంటూ వచ్చాడు. పలువురు నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మసాజ్ రెడ్డి చూస్తున్నాడని చెబుతున్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications