మహిపాల్ రెడ్డి ఎలా గుల్బర్గాకు పారిపోయాడు?

మర్నాడు ఉదయం టీవీ చానెళ్లలో పండు హత్యకు సంబంధించిన వార్తలు, తనపై వార్తాకథనాలు ప్రసారం అవుతుండడం చూసి భార్యాపిల్లలను అక్కడే వదిలేసి గుల్బర్గాకు పారిపోయాడు. భర్త పారిపోయిన తర్వాత వరంగల్ జిల్లాలోని స్వగ్రామం వెళ్లేందుకు మహేందర్ రెడ్డి భార్య బయలుదేరింది. ఈ సమయంలో పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆమెనుంచి కొన్ని విషయాలను పోలీసులు రాబట్టారు. దీంతో ప్రత్యేక బృందం గుల్బర్గా వెళ్లి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications