పండు హత్య కేసు: గల్బర్గాలో పట్టుబడిన మహిపాల్ రెడ్డి

కాగా, పథకం ప్రకారం మహిపాల్ రెడ్డి పండును హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఐదెకరాల స్థలం విషయంలో పండుకు, మహిపాల్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగినట్లు సమాచారం. మద్యం సేవించిన తర్వాత మసాజ్ చేసిన మహిపాల్ రెడ్డి వేడి నీళ్లు పండుపై పోసినట్లు చెబుతున్నారు. దానికి ఆగ్రహించిన పండు మహిపాల్ రెడ్డిని కొట్టినట్లు, దాంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో మహిపాల్ రెడ్డి పండును హత్య చేశాడని అంటున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications