పండు హత్య కేసు: గల్బర్గాలో పట్టుబడిన మహిపాల్ రెడ్డి

కాగా, పథకం ప్రకారం మహిపాల్ రెడ్డి పండును హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఐదెకరాల స్థలం విషయంలో పండుకు, మహిపాల్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగినట్లు సమాచారం. మద్యం సేవించిన తర్వాత మసాజ్ చేసిన మహిపాల్ రెడ్డి వేడి నీళ్లు పండుపై పోసినట్లు చెబుతున్నారు. దానికి ఆగ్రహించిన పండు మహిపాల్ రెడ్డిని కొట్టినట్లు, దాంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో మహిపాల్ రెడ్డి పండును హత్య చేశాడని అంటున్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications