టిడిపి బెజవాడ నేతల విశాఖ భూభాగోతం: పండు హత్య

కాగా, మహేందర్ రెడ్డి చెప్పిన గుండూరావు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాదుపైనే ఉన్న విజయవాడ భూముల సెటిల్మెంట్లు చేసే విజయవాడ రాజకీయ నాయకుల దృష్టి ఇప్పుడు విశాఖపై పడినట్లు ఈ తాజా సంఘటన తెలియజేస్తోంది. పండు క్రమక్రమంగా ఎదుగుతూ తెలుగుదేశం నాయకుల్లో ప్రధానమై పోయారు. ఆయనకు కంభంపాటి రామ్మోహన్ రావు, గద్దె బాబూరావులతోనే కాకుండా తెలుగదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, రామకృష్ణబాబులతో వ్యాపార లావాదేవీలున్నట్లు తెలుస్తోంది. పండు భూముల సెటిల్మెంట్ వ్యవహారంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications