విజయవాడ కాంగ్రెసు ఎంపి లగడపాటి రాజగోపాల్ కబ్జాకోర్?

దర్గా భూములపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాగా అక్కడ భూములు ఉన్న ప్రాంతంలో లగడపాటి పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కట్టి అమ్ముకున్నాడని అంటూ ఇప్పుడు సుప్రీం కోర్టులో తీర్పు ఆయనకు విరుద్దంగా వస్తే ఫ్లాట్లు కొన్న ఆమాయకుల పరిస్థితి ఏంటని రాజ్ న్యూస్ ప్రశ్నించింది. గ్రామంతో పాటు పక్కనున్న చెరువును కూడా ఆక్రమించుకున్నారన్నారు. గ్రామం పక్కనే 23 ఎకరాల ఎల్లమ్మ చెరువును అపార్టుమెంట్ల పేరుతో అక్రమించుకుంటున్నాడని వివరించింది. లగడపాటి మణికొండలో వందల ఎకరాలు అక్రమించి కోట్లకు కోట్లు కూడగట్టాడని ఆరోపించింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications