తన భర్తను హత్య చేశారంటున్న వెంకన్న భార్య మహాలక్ష్మి

తన భర్త మానభంగాలు, హత్యలు చేయలేదని, దొంగతనాలు చేసిన మాట వాస్తవమేనని, అందుకు అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ చంపేస్తారా అని ఆమె అన్నారు. తన భర్తను కిరాతకంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. న్యాయవాదిని వెంట పెట్టుకుని తన భర్త మంగళవారం పోలీసు కమిషనర్ వద్దకు వెళ్లాడని ఆమె చెబుతున్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో రెండు బీరు బాటిళ్లు కూడా ఉన్నాయి.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications