హైకోర్టు నిర్ణయం నేడే: ఢిల్లీకి మారుతున్న కర్ణాటక సీన్

కాగా, కర్ణాటక రాజకీయ నాటకం ఢిల్లీకి మారనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ భరద్వాజ్ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి ఎదుట బలప్రదర్శన చేయాలనేది ఆయన ఉద్దేశం. యెడ్యూరప్ప ప్రభుత్వం నాటకీయంగా సోమవారం బలప్రదర్శనలో నెగ్గింది. అయితే, అది బూటకమని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని గవర్నర్ భరద్వాజ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఆరోపించారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యెడ్యూరప్ప తన పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications