హైకోర్టు నిర్ణయం నేడే: ఢిల్లీకి మారుతున్న కర్ణాటక సీన్

కాగా, కర్ణాటక రాజకీయ నాటకం ఢిల్లీకి మారనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ భరద్వాజ్ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి ఎదుట బలప్రదర్శన చేయాలనేది ఆయన ఉద్దేశం. యెడ్యూరప్ప ప్రభుత్వం నాటకీయంగా సోమవారం బలప్రదర్శనలో నెగ్గింది. అయితే, అది బూటకమని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని గవర్నర్ భరద్వాజ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఆరోపించారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యెడ్యూరప్ప తన పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications