నెలాఖరున ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గ విస్తరణ

న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రోశయ్యతో రాయపాటి సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం ఆయన రోశయ్యపై మంత్రి వర్గ విస్తరణ విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేసి దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోశయ్య సోనియా భేటీ తరువాత మంత్రివర్గ విస్తరణ విషయం ఏమీ మాట్లాడలేదు. కాని రాయపాటి మాత్రం నెలరోజుల్లో తీపి కబురు ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications