నాడు వైఎస్, నేడు రోశయ్య భూములు అమ్ముకుంటున్నారు: తెదేపా

మాజీ హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హుడా కార్యాలయానికి తరలి వచ్చారు. అధికారులు, ప్రభుత్వంనుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో వారు కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే ఆప్రమత్తమై దేవేందర్ గౌడ్, మహేందర్ రెడ్డిలతో పాటు పలువురిని అరెస్టు చేసి నల్లకుంట పోలీసు స్టేషన్ కు తరలించారు.
దేవేందర్ గౌడ్, మహేందర్ రెడ్డి అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపట్ల కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఈనెల 25న ఢిల్లీలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ ఇంటిముందు నిర్వహించే ధర్నాకు రావాలన్నారు. నాడు వైఎస్ హయాంలో, నేడు రోశయ్య హయాంలో భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications