వరంగల్ లో ఫర్నీచర్ ధ్వంసం చేసిన సిపిఐ

సిపిఐ కార్యకర్తలు కార్యాలయంలోనికి చొచ్చుకొని పోయి కార్యాలయంలోని కుర్చీలను, బల్లలను ధ్వంసం చేశారు. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్ అంతా విరిగిపోయింది. వెంటనే కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో వారు వచ్చి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు వారు సూక్ష్మ రుణ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి సామాన్యులను బలితీసుకుంటున్నాయని, ఇలాంటి సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అని చెప్పి వారిని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. సూక్ష్మ రుణాల బాధలతో చనిపోయిన కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications