వరంగల్ లో ఫర్నీచర్ ధ్వంసం చేసిన సిపిఐ

సిపిఐ కార్యకర్తలు కార్యాలయంలోనికి చొచ్చుకొని పోయి కార్యాలయంలోని కుర్చీలను, బల్లలను ధ్వంసం చేశారు. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్ అంతా విరిగిపోయింది. వెంటనే కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో వారు వచ్చి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు వారు సూక్ష్మ రుణ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి సామాన్యులను బలితీసుకుంటున్నాయని, ఇలాంటి సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అని చెప్పి వారిని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. సూక్ష్మ రుణాల బాధలతో చనిపోయిన కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications