రెబెల్స్ కు హైకోర్టులో చుక్కెదురు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప గెలిచే అవకాశం

ఇదిలా ఉంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదని కాంగ్రెసు ఇప్పటికే స్పష్టం చేసింది. జెడిఎస్ కు కేవలం 28 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గానీ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన బలం జెజిఎస్ నేత కుమారస్వామికి లేదు. కాగా, ఢిల్లీలో బిజెపి సీనియర్ నేతలు బుధవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ ను రీకాల్ చేయాలని వారు ప్రధానిని కోరారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications