Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైక్రో ఫైనాన్స్ లపై ఆర్డినెన్స్ కొరడా: గవర్నర్ కు పంపిన క్యాబినెట్

Rosaiah-Narasimhan
హైదరాబాద్‌ : సూక్ష్మరుణ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూక్ష్మరుణ ఆగడాలను అరికట్టేందుకు సచివాలయంలో మంత్రివర్గం గురువారం అత్యవసరంగా భేటీ అయింది. మైక్రోసంస్థల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో ఆర్డినెన్స్‌ను ఈ భేటీలో రూపొందించింది.వేధింపులకు పాల్పడే సూక్ష్మరుణ సంస్థల నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదం కోసం ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. గురువారం సాయంత్రం ఈ ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+