మైక్రో ఫైనాన్సు వేధింపుల కారణంగా 45 రోజుల్లో 30 మంది ఆత్మహత్య

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చీ రాగానే మంత్రులతో సమావేశం ఏర్పరచి ఆ తరువాత ప్రత్యేక చట్టం కోసం గవర్నరు ఆమోదానికై పంపారు. గవర్నరు సైతం అప్పటికప్పుడు ఆమోదించి తిరిగి పంపారు. ఆ తెల్లవారు మంత్రి వట్టి వసంత కుమార్ మైక్రో ఫైనాన్సర్ల వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టంలో ఉన్న నిబంధనలకు విలేకరుల సమావేశంలో వివరించారు. అయితే అందులో హడావిడి తప్పితే మైక్రోలను అరికట్టడానికి ఎలాంటి పటిష్టమైన చర్యలు లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నవి.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications