ఆత్మహత్యల బాధ్యత చేతకాని రోశయ్య ప్రభుత్వానిదే: చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్ధల ఆగడాలను అరికట్టడంలో విఫలమయిందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వారి వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులను సైతం ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల కల్తీ వల్ల రైతులు అప్పుల పాలయ్యి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని వాపోయారు. రైతులను, ప్రజలను ఆదుకోని చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలను కోరుకోవటం లేదన్నారు.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications