ఆత్మహత్యల బాధ్యత చేతకాని రోశయ్య ప్రభుత్వానిదే: చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్ధల ఆగడాలను అరికట్టడంలో విఫలమయిందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వారి వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులను సైతం ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల కల్తీ వల్ల రైతులు అప్పుల పాలయ్యి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని వాపోయారు. రైతులను, ప్రజలను ఆదుకోని చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలను కోరుకోవటం లేదన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications