టిడిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆదుకున్న వైయస్ జగన్

మైక్ తీసుకుని అడ్డు చెబుతున్న కాంగ్రెసు కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినవారే అయినా తన గ్రూపునకు చెందినవారని, పైగా ప్రసన్నకుమార్ రెడ్డి ఆనం సోదరుల వంటి కాంగ్రెసు నాయకుల కన్నా నయమని జగన్ అన్నారు. ఆనం బ్రదర్స్ వైయస్సార్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి పట్ల కాంగ్రెసు కార్యకర్తలు సానుకూలంగా ప్రతిస్పందించారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications