కోదండరాంను నిర్దాక్షిణ్యంగా తోసేసిన పోలీసులు, స్వల్పగాయాలు
రంగారెడ్డి జిల్లా లాయర్లు అవతరణ దినోత్సవాలకు నిరసనగా జిల్లా కోర్టు వద్ద ధర్నా చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆంధ్ర నాయకుల పెత్తనంలో తెలంగాణ వెనుకబడిందన్నారు.
Comments
Story first published: Monday, November 1, 2010, 13:07 [IST]