ఉస్మానియాలో మరో వివాదం: నరకాసురుడు కూడా దేవుడే

దీపావళి పండుగను రాష్ట్రంలో ఎవరూ జరుపుకోవద్దని కంచ ఐలయ్య ప్రజలను కోరారు. బ్రాహ్మణ వ్యవస్థ నరకాసురుడిని రాక్షసుడిగా చూపిందని ఆయన విమర్శించారు. తమ వాదనకు క్రమంగా బలం చేకూరుతుందని ఆయన అన్నారు. బౌద్ధం బుద్ధుడి ఐదుగురు శిష్యులతో, క్రైస్తవం క్రీస్తు 12 మంది శిష్యులతో, ఇస్లాం మహ్మద్ ప్రవక్త తన భార్యను మార్చుకోవడంతో ప్రారంభమయ్యయని, తమ వాదన కూడా ముందు ముందు బలం పుంజుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications