గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పని గోవిందా?

బ్రాహ్మణి స్టీల్స్ లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కూడా వాటాలున్నాయని అంటారు. అయితే, ఇటీవల గాలి జనార్దన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురు కావడంతో బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం ఆగిపోయేట్లుందని అంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్ లో 51 శాతం వాటాలను అమ్మకానికి పెట్టారని, అయితే దానికి సరైన ప్రతిస్పందన లభించలేదని అంటున్నారు. అలాగే, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల ఇళ్లపై ఐటి దాడులు కూడా ప్రభావం చూపినట్లు సమాచారం. గనుల తవ్వకాలపై కూడా ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఈ స్థితిలో బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం డోలాయమానంలో పడిందనే ప్రచారం జరుగుతోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications