వైయస్ జగన్ ఓదార్పు ముగింపు సభకు రోజా, లక్ష్మీపార్వతి

జగన్ ఓదార్పు యాత్రలో ఒక్క రోజైనా పాల్గొనకపోతే ద్రోహమే అవుతుందని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు కూడా తాను ఓ రోజు వెళ్లి మద్దతు చెప్పానని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ తండ్రి కోసం యాత్ర చేపట్టారని, చాలా కష్టపడుతున్నాడని ఆమె అన్నారు. నెల రోజుల క్రితం వైయస్ జగన్ మద్దతుదారులు తనను అహ్వానించారని, తాను సానుకూలంగా ప్రతిస్పందించానని ఆమె చెప్పారు. మళ్లీ ఈ రోజు తనను ఆహ్వానించారని, అయితే ఎలా వెళ్లాలనేది నిర్ణయించుకోలేకుండా ఉన్నానని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు చాలా చేశారని ఆమె ప్రశంసించారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications