తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: రోశయ్య

ఆదివారం సాయంత్రం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుందని, రాత్రి వేళ అది తీరం దాటే అవకాశం ఉందని, అందువల్ల ఆదివారం ఉదయం నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆ పాఠశాల భవనాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కలిగించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications