కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా సురేష్ కల్మాడీపై వేటు

ఎఐసిసి సూచన మేరకు కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవికి కల్మాడీ రాజీనామా చేసినట్లు సమాచారం. కామన్ వెల్త్ క్రీడల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కల్మాడీని పక్కన పెట్టి వ్యవహారాలను కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి అప్పగించారు. క్రీడల నిర్వహణకు ముందు తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కుకున్న యుపిఎ ప్రభుత్వం క్రీడలను విజయవంతం చేసిన పేరును కొట్టేసింది. ఆ తర్వాత కల్మాడీని ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పక్కన పెడుతూ వచ్చారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications