మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్

అశోక్ చవాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త నేత ఎన్నిక కోసం కాంగ్రెసు శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎఐసిసి ప్రతినిధులుగా ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ హాజరయ్యారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశం తమ నేత ఎంపిక నిర్ణయాధికారాన్ని సోనియాకు అప్పగించింది. ఆదర్శ్ స్కామ్ పై ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిని మార్చక తప్పడం లేదని ప్రణబ్ ముఖర్జీ శాసనసభ్యులకు చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు విస్మరించలేవని ఆయన అన్నారు.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications