కాంగ్రెసు సభకు జగన్ వర్గం కొండా దంపతులు గైర్హాజరు

ఓ శిలాపలకంపై తన పేరు లేనందున రోశయ్యపై, ప్రభుత్వంపై కొండా మురళీ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డిని తాము అభిమానిస్తున్నందువల్లనే తమను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం పక్కన పెడుతోందని అయన అన్నారు. రోశయ్య నామినేటెడ్ శాసనమండలి సభ్యుడు అయితే నేను ఎన్నికయిన సభ్యుడినన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురయినా జగన్ వెన్నంటే ఉంటామని, తన పేరు శిలాపలకం లేకపోవటం వైయస్ అభిమానులకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామన్నారు. మా నియోజకవర్గానికి కావాలనే ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదన్నారు. మాజీ మంత్రి దామోదర రెడ్డి వైయస్ దయవల్లనే ఇంతటి వాడయ్యాడన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications