మంత్రివర్గం రాజీనామాలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం

కాగా రోశయ్య రాజీనామా తన ఇంటికి వచ్చాడు. రోశయ్యను ఆయన ఇంటివద్ద మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జేసి దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. కాగా సాయంత్రం సిఎల్పీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే వారు ఢిల్లీనుండి హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకు రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications