రేపు ఢిల్లీకి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గం ఏర్పాటు ఎల్లుండి?

అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతారు. ఆసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సాయంత్రం 6 గంటలకు కలుస్తారు. ముఖ్యమంత్రి శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అవుతారు. కేబినెట్ విషయమై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆయన హైదరాబాదుకు రేపే తిరిగి వస్తారు. కాగా ఎల్లుండి మంత్రివర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications