ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడే తెలంగాణ సెగ

కాంగ్రెస్ అధిష్టానం ఇస్తానన్నప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన నాయకులు తీసుకోవద్దని కాకతీయ విశ్వవిద్యాలయ ఐక్య కార్యచరణ సమితి హెచ్చరించింది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఎవరు కూడా మంత్రి పదవులు స్వీకరించవద్దని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. వారు పదవులు స్వీకరిస్తే ఉద్యమానికి తీవ్రంగా నష్టం జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి గీతారెడ్డి, దామోదర రాజనర్సింహారెడ్డిలలో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కాగా సీమాంధ్ర నేత అయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇష్యూ ఇష్యూగానే మిగిలి పోతుందని అన్నారు. పొలిటికల్ సెటిల్మెంట్ కోసమే ముఖ్యమంత్రిని మార్చారన్నారు. యనమల సమైక్యవాది కావడం గమనించదగ్గ విషయం. టీడీపీని ఎవరూ దెబ్బ కొట్టలేరన్నారు. మొదట యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రోశయ్యను అవమానకర స్థితిలో సాగనంపారని ఆయన అధిష్టానాన్ని తప్పుబట్టారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications