టెన్షన్ అంతా మీడియాకే, ప్రభుత్వానికి ఢోకా లేదు: కిరణ్ కుమార్

కిరణ్ కుమార్ రెడ్డిని సోమవారం ఉదయం మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తదితరులు కలిశారు. వారితో ఆయన మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం రాజభవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ప్రమాణం స్వీకారం చేసే మంత్రులు జాబితాను ఆయన గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. లేక్ వ్యూ అతిథి గృహంలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications