పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి వైయస్ జగన్ పోటీ?
వైయస్ వివేకానంద రెడ్డితో సయోధ్యకు అది ప్రాతిపదికగా పని చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వైయస్ వివేకానంద రెడ్డి మనసు మార్చుకుని వైయస్ జగన్ తో సయోధ్యకు అంగీకరించినట్లు చెబుతున్నారు. శాసనసభలో అడుగు పెట్టడం ద్వారా వివిధ పార్టీల శాసనసభ్యుల శక్తిమేర చీల్చి అధికారాన్ని సొంతం చేసుకునే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అవసరమైతే తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలతో పొత్తుకు కూడా ఆయన సిద్ధపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Tuesday, November 30, 2010, 11:44 [IST]