అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా: మర్రి శశిధర్ రెడ్డి

రాష్ట్రంలోని పరిస్థితుల గురించి గానీ ఇతర విషయాల గురించి సోనియా గాంధీ తనతో ప్రత్యేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. పదవుల విషయం కూడా తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాల్సిన అవసరం ఉందనే ప్రస్తావన మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications