కులాల మధ్య చిచ్చు పెడుతోంది: ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు

మాదిగ కులానికి చెందినవారిపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసుల చేత లాఠీచార్జీ చేయించి ప్రభుత్వం చరిత్రహీనంగా మిగిలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 15 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారని, శానససభలో ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానం జరిగిందని, రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని అమలులోకి తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాము శాసనసభలో పోరాడుతామని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications