అన్ని సమస్యలు సమసిపోయాయి: వట్టి వసంత్ కుమార్

Danam Nagender
హైదరాబాద్: మంత్రివర్గం కూర్పు విషయంలో అన్ని సమస్యలు సమసిపోయాయని మంత్రి వట్టి వసంత్ కుమార్ బుధవారం హైదరాబాదులోని ఎయిర్ పోర్టు లాంజ్ లో మాట్లాడారు. అధిష్టానంతో మాట్లాడిన అనంతరం ఆయన ఢిల్లీనుండి హైదరాబాదుకు చేరుకున్నారు. వట్టితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం నారాయణరెడ్డి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఉన్నారు. బుధవారం మూడు గంటలకు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు వట్టి వసంత్ కుమార్ చెప్పారు.

కాగా పులివెందుల నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, కడప పార్లమెంటు సభ్యత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన రెండు ప్రాంతాలలో కూడా కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తుందని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే సభాపతి ఎన్నిక ఆలస్యం అవుతుందన్నారు. వేరే ఇతర కారణాలు ఏవీ లేవని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+