కాంగ్రెసులో నాకు తీవ్ర అన్యాయం జరిగింది: కుతూహలమ్మ

అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కనందున ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లురూ జిల్లానుండి ఒక్క ఎస్సీ మంత్రి కూడా లేరని తనకు మంత్రివర్గంలో చోటిస్తే బాగుండేదన్నారు. తనకు డబ్బు లేదని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినందునే మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి తనకు మంత్రివర్గంలో చోటివ్వాల్సిందిగా కోరుతానని ప్రకటించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications