రేపటి నుంచి ఆరు రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, తెదేపా నేతలు అశోక్ గజపతి రాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తెరాస శాసనసభ్యులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే సభలో ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం లేకుండా నేరుగా రైతుల సమస్యపై, వరదలపై చర్చిస్తారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులపై కూడా చర్చ జరుగుతుంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications