మళ్లీ ఉస్మానియా ఉద్రిక్తత, సబిత ప్రకటనపై విద్యార్థుల బైక్ ర్యాలీ

కాగా విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామన్న హోంమంత్రి సబితారెడ్డి ప్రకటన స్పష్టంగా లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఎక్కువవుతుందన్నారు. సోమవారం చర్లపల్లి జైలులో ఉన్న విద్యార్థులను కోదండరాం, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు పరామర్శించారు.












Click it and Unblock the Notifications