చెప్పులతో కొట్టుకున్న మాజీ మేయర్ బంగి: పెట్రో పెంపుకు వినూత్ననిరసన

కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పెట్రో ధరలు పలుమార్లు పెంచిందన్నారు. ఈ సంవత్సరంలోనే ఐదారు సార్లు పెంచిందన్నారు. ప్రజల సమస్యలపట్ల కాంగ్రెసు ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజల సానుభూతిని కాంగ్రెసు కోల్పోతుందన్నారు.
ఇంతకుముందు బంగి అనంతయ్య తన నిరసనలను వినూత్నంగా తెలిపారు. చీర కట్టుకొని స్తీ వేశంలో కూడా ఆయన నిరసన తెలిపారు. రక్త చరిత్ర మొదటి భాగం విడుదలయినపుడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉందని కూడా ఆయని వెరైటీగా నిరసన తెలిపారు. వర్మపై నిప్పులు గక్కారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications