వైయస్ జగన్ దీక్షకు మద్దతిచ్చిన శాసనసభ్యులపై చర్యలు?

వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులపై ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య బయటికే 25 దాకా కనిపిస్తోంది. లోలోపల జగన్ కు ఎంత మంది మద్దతు తెలుపుతున్నారనే అంచనా లేదు. దీంతో ప్రభుత్వం పడిపోతుందేమోననే ఆందోళనతో కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. వైయస్ జగన్ తనంత తానుగా ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చే దాకా నిరీక్షించాలని కూడా అనుకుంటూ ఉండవచ్చు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications