వైయస్ జగన్ దీక్షకు మద్దతిచ్చిన శాసనసభ్యులపై చర్యలు?

వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులపై ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య బయటికే 25 దాకా కనిపిస్తోంది. లోలోపల జగన్ కు ఎంత మంది మద్దతు తెలుపుతున్నారనే అంచనా లేదు. దీంతో ప్రభుత్వం పడిపోతుందేమోననే ఆందోళనతో కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. వైయస్ జగన్ తనంత తానుగా ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చే దాకా నిరీక్షించాలని కూడా అనుకుంటూ ఉండవచ్చు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications