కామన్ వెల్త్ స్కామ్: సురేష్ కల్మాడీ ఇళ్లపై సిబిఐ దాడులు

దర్యాప్తులో కల్మాడీ, ఆయన అనుచరులు జోక్యం చేసుకుంటున్నారని సిబిఐ ఇంతకు ముందు ఫిర్యాదు చేసింది. కల్మాడీ అనుచరులు టిఎస్ దర్బారీ, సంజయ్ మహింద్రూ ఇప్పటికే కటకటాలు లెక్కిస్తున్నారు. కల్మాడీపై సిబిఐ తాజాగా శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో సురేష్ కల్మాడీ ఖేల్ ఖతం అయినట్లేనని భావిస్తున్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications