జాక్ పాట్: శ్రీకృష్ణ ఆర్థిక సంస్కరణల చైర్మన్ గా శ్రీకృష్ణ?

దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక సంస్కరణల రూపకల్పన సమర్థవంతంగా చేయాలని అనుకుంటోంది. ఆ బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణపై పెట్టాలని యోచిస్తున్నట్టు ఉంది. ఆయనను ఆర్థికరంగ చట్ట సంస్కరణల కమిటీ చైర్మన్ గా నియమించాలనుకుంటున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరిలో తెలంగాణపై కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణను నియమించింది. నియమించినప్పుడే 2010 డిసెంబర్ 31కల్లా 11 నెలల్లో తన నివేదికను సంపూర్ణంగా కేంద్రానికి అందిస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన డిసెంబర్ 31లోపు సమర్పించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో అందరి ద్వారా పూర్తి సమాచారం తీసుకున్నారు. కేంద్రం అప్పజెప్పిన తెలంగాణ అంశంపై తన పనిని గడువులోపు పూర్తి చేయడమే కాకుండా, సమర్థవంతంగా పని చేసి కేంద్రం మన్ననలు పొందారు. ఈ కారణంగానే ఆయన అతి బరువైన ఆర్థిక సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పేందుకు ఆర్థిక శాఖ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications