జాక్ పాట్: శ్రీకృష్ణ ఆర్థిక సంస్కరణల చైర్మన్ గా శ్రీకృష్ణ?

దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక సంస్కరణల రూపకల్పన సమర్థవంతంగా చేయాలని అనుకుంటోంది. ఆ బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణపై పెట్టాలని యోచిస్తున్నట్టు ఉంది. ఆయనను ఆర్థికరంగ చట్ట సంస్కరణల కమిటీ చైర్మన్ గా నియమించాలనుకుంటున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరిలో తెలంగాణపై కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణను నియమించింది. నియమించినప్పుడే 2010 డిసెంబర్ 31కల్లా 11 నెలల్లో తన నివేదికను సంపూర్ణంగా కేంద్రానికి అందిస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన డిసెంబర్ 31లోపు సమర్పించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో అందరి ద్వారా పూర్తి సమాచారం తీసుకున్నారు. కేంద్రం అప్పజెప్పిన తెలంగాణ అంశంపై తన పనిని గడువులోపు పూర్తి చేయడమే కాకుండా, సమర్థవంతంగా పని చేసి కేంద్రం మన్ననలు పొందారు. ఈ కారణంగానే ఆయన అతి బరువైన ఆర్థిక సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పేందుకు ఆర్థిక శాఖ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications