చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో చిత్తూరుకు చెందిన 8మంది అయ్యప్పల దుర్మరణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది అయ్యప్పస్వామి భక్తులు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తమిళనాడులోని సేలం జిల్లా వామలూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే మృతులంతా చిత్తూరు జిల్లా కుప్పం వాసులే. ఆగి ఉన్న ఈ అయ్యప్ప భక్తుల వాహనాన్ని ఓ లారీ అతివేగంతో వచ్చి ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికి అక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై కూడా తీవ్ర ఆందోళనగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X