రోడ్డు ప్రమాదంలో చిత్తూరుకు చెందిన 8మంది అయ్యప్పల దుర్మరణం
Districts
oi-Srinivas G
By Srinivas
|
చిత్తూరు:
చిత్తూరు
జిల్లాకు
చెందిన
ఎనిమిది
మంది
అయ్యప్పస్వామి
భక్తులు
తమిళనాడులో
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
దుర్మరణం
చెందారు.
తమిళనాడులోని
సేలం
జిల్లా
వామలూరు
వద్ద
జరిగిన
ఈ
దుర్ఘటన
చోటు
చేసుకుంది.
అయితే
మృతులంతా
చిత్తూరు
జిల్లా
కుప్పం
వాసులే.
ఆగి
ఉన్న
ఈ
అయ్యప్ప
భక్తుల
వాహనాన్ని
ఓ
లారీ
అతివేగంతో
వచ్చి
ఢీ
కొట్టింది.
దీంతో
వారు
అక్కడికి
అక్కడే
మరణించారు.
మరో
ఇద్దరు
గాయపడ్డారు.
వారిని
స్థానిక
ఆసుపత్రికి
తరలించారు.
వారి
పరిస్థితిపై
కూడా
తీవ్ర
ఆందోళనగా
ఉంది.
పోలీసులు
కేసు
నమోదు
చేసుకొని
దర్యాఫ్తు
చేస్తున్నారు.