తెలంగాణ సిపిపై వివక్ష అంటూ సిఎం కిరణ్కుమార్రెడ్డిపై ఓయూ జెఏసి ఫైర్

అయితే ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణపై వివక్షతోనే ఆయనను తొలగించారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా తెలంగాణకు చెందిన అందరు పోలీసులు గన్ డౌన్ చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. హోంమంత్రి సబితారెడ్డి ముఖ్యమంత్రికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదన్నారు. హోంమంత్రి మాటను కూడా ఆయన లెక్కలోకి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు ముందుగా ఫైలుపై సంతకం చేస్తే సరిపోయేదని అయితే ఆయన అందుకు పూనుకోలేదన్నారు. గ్రూపు నుండి సెలక్టు అయి అడిషనల్ డిజిపిగా ఎదిగిన వ్యక్తిగా ఆయన పేరు రికార్డులలో ఉంటుందనే వివక్ష చూపించారని ఆరోపించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications