ఎమ్మెల్యేగా పోటీ చేయను, త్వరలో తెలంగాణలో ఓదార్పు: వైఎస్ జగన్

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితీ 1994 కంటే దారుణంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మూడో స్థానానికి కూడా దిగజారవచ్చునన్నారు. ఆ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదన్నారు. తెలంగాణలో త్వరలో ఓదార్పు యాత్రను చేపడతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణం తట్టుకోలేక పలువురు మృతి చెందారని వారిని ఓదార్చడానికి త్వరలో తెలంగాణలో యాత్ర చేపడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications