పోచారం శ్రీనివాస్రెడ్డి దారిలోనే సుద్దాల దేవయ్య: త్వరలో టిఆర్ఎస్లోకి?

తెలంగాణలోని పది జిల్లాల్లో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా తెలుగుదేశంపై ప్రజలకు నమ్మకం పోయిందని పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవార అరోపించారు. తెలుగుదేశంలో ఉంటే భవిష్యత్తు ఉండదని అందుకే తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరుకు విసుగు చెందిన సుద్దాల దేవయ్య కూడా పోచారం దారిలోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలతో చర్చించిన అనంతరం టిఆర్ఎస్లో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో ఎమ్మెల్యే వేణుగోపాల్రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications