వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ విగ్రహం కూల్చివేత కలకలం
విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మంగళవారం రాత్రి మాడ్గులలో బస చేశారు. మంగళాపురంలో వైయస్ విగ్రహం కూల్చివేత విషయాన్ని స్థానికులు వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంయమనం పాటించాలని ఆయన తన అభిమానులకు సూచించారు. దీనిపై వైయస్ జగన్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
వైయస్ జగన్ వైయస్సార్ విగ్రహం విశాఖపట్నం ఓదార్పు యాత్ర ys jagan ysr statue vishakapatnam odarpu yatra
Story first published: Wednesday, January 5, 2011, 9:52 [IST]