సిఎం కిరణ్ను మళ్లీ టార్గెట్ చేసిన జగన్ వర్గం నేత పెద్దిరెడ్డి

గార్గేయ జలాలు తన నియోజకవర్గానికి అక్రమంగా తరలిస్తున్న ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా తాను రెండు రోజుల పాటు 56 కిలోమీటర్ల మేర పుంగనూరు నుండి చేపడతానని చెప్పారు.ముఖ్యమంత్రిపై తనకు వ్యక్తిగత కక్ష్య లేదని అయితే తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా మాత్రమే ఈ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మంత్రిపదవులలాంటివి ఏమీ లేకుంటా నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కిరణ్కు ప్రజా సమస్యలు తెలియవని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా గార్గేయ నీటిలో తమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు.
కాగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి రఘువీరారెడ్డి మహాపాదయాత్ర విరమించుకోవాలని పెద్దిరెడ్డిని కోరారు. అందుకు పెద్దిరెడ్డి ససేమీరా అన్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర విషటంలో అధిష్టానం తనపై చర్యలు తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు. తమ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాడుతున్నందున అధిష్టానం ఈ విషయాన్ని తప్పుగా భావించదన్నారు. గార్గేయ నదీ జలాల విషయంలో మంత్రి రఘువీరారెడ్డి న్యాయం చేస్తాడన్న నమ్మకం తనకు లేదన్నారు. అయితే తన బాధ్యతగా ప్రభుత్వ దృష్టికి మొదట తీసుకెళతానని చెప్పారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications