కాసేపట్లో ప్రత్యేక రైలులో ఢిల్లీ బయలుదేరనున్నవైయస్ జగన్

జగన్ దీక్షలో పాల్గొనడానికి ఇప్పటికే కొందరు శాసనసభ్యులు ఢిల్లీకి బయలుదేరారు. జగన్ వెంట 1479 మంది కార్యకర్తలు, 175 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. కాగా ఢిల్లీ వెళ్లనున్న జగన్ను శాసనసభ్యులు మేకపాటి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అమరనాథ్రెడ్డి తదితరులు కలిశారు.












Click it and Unblock the Notifications