తెలంగాణ జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద తెలంగాణ జెఏసి ధర్నా

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బద్దం బాల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలని వారు కోరారు. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కారణంగా లక్డికాపూల్ వద్ద భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications