వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై ఫిర్యాదు

పార్టీని కాదని జగన్ వెంట వెళ్లినందుకు కుంజా సత్యవతి రాజీనామా చేయాలని కాంగ్రెసు నియోజకవర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు బలరామ్ నాయక్ కుంజా సత్యవతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారినా కుంజా సత్యవతిని తాము గెలిపించామని, డబ్బుల కోసం ఆమె జగన్ వెంట వెళ్లారని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏ విధమైన నష్టం ఉండదని ఆయన అన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications