ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు తేల్చుకుంటారా?

వైయస్ జగన్ వెంట వెళ్లిన ప్రజాప్రతినిధులకు లేని హైకమాండ్ తమకే ఉందా అని కూడా ప్రశ్నించారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి, కావూరి, లగడపాటి శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చారని మధు యాష్కీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రణబ్ను కలుస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, లేకుంటే తాము ప్రజల్లోకి వెళ్లలేమని వారంటున్నారు. వీరి వాదనలను పార్టీ అధిష్టానం సానుభూతితో వింటుందా అనేది అనుమానమే.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications